తుంగభద్ర వారియర్స్ జట్టు వైస్ కెప్టెన్ గా మచ్చా దత్త రెడ్డి ఎంపిక
అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ క్రికెటర్ రంజీ క్రీడాకారుడు మచ్చా దత్తారెడ్డి నీ తుంగభద్ర వారియర్స్ టీంకు వైస్ కెప్టెన్గా ఎంపిక చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల హైదరాబాదులో చెన్నై జట్టు ఇతర టీములతో జరిగిన పోటీలలో అద్భుత…