Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

ఎవరు అడ్డం పడినా మంచి నిర్ణయాలను ఆపేది లేదు: మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు

మెడికల్ కాలేజీలపై పీపీపీ నిర్ణయాన్ని సమర్థించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని, ప్రభుత్వ ఆస్తులకు పూర్తి భద్రత ఉంటుందని స్పష్టత ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 60 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటన…

చంద్రబాబు గారూ… ఇదేం రాక్షసత్వం… మా వాళ్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?: జగన్

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ ఆందోళనలు నిరసనకారులపై లాఠీఛార్జ్, అరెస్టులను ఖండించిన జగన్ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఘాటు విమర్శలు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా పోరాటం ఆగదని హెచ్చరిక…

బుగ్గమఠం భూ వివాదం.. పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో నిరాశ

హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టేకు సుప్రీంకోర్టు నో పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగించిన ధర్మాసనం హైకోర్టు డివిజన్ బెంచే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టీక‌ర‌ణ‌ రెండు వారాల పాటు యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశం…

విద్యుత్ శాఖపై జగన్ ప్రభుత్వం రూ. 1.25 లక్షల కోట్ల అప్పు చేసింది: మంత్రి గొట్టిపాటి

రాష్ట్ర శ్రేయస్సు పట్ల జగన్‌కు శ్రద్ధ లేదని మంత్రి గొట్టిపాటి విమర్శ సొంత మీడియా ద్వారా జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపాటు వైసీపీ ప్రభుత్వం అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసిందని, తాము తక్కువకే కొంటున్నామని వెల్లడి…

సీఎం చంద్రబాబుకు కేశినేని నాని లేఖ… లిక్కర్ స్కామ్ లో తమ్ముడిపై తీవ్ర ఆరోపణలు

లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన వ్యక్తులతో చిన్నికి సంబంధాలున్నాయన్న నాని రాజ్ కసిరెడ్డితో చిన్నికి, ఆయన భార్యకు వ్యాపార భాగస్వామ్యం ఉందని ఆరోపణ చిన్నిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్ రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన…

అసలు నిర్మాణమే జరగని అమరావతికి పునర్ నిర్మాణం ఏంటి?: శైలజానాథ్

కూటమి ప్రభుత్వంపై శైలజానాథ్ ఫైర్ అప్పులన్నీ తెచ్చి అమరావతికే ఖర్చు చేస్తున్నారని విమర్శలు తద్వారా ప్రాంతీయ అసమానతలు పెంచుతున్నారని వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే కేవలం అమరావతి మాత్రమే కాదని, తరతరాలుగా వెనుకబాటుకు గురైన…

మీరు కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?: జగన్

రైతుల కష్టాలు పట్టవా? అంటూ ప్రభుత్వంపై జగన్ ఫైర్ ప్రభుత్వం  మార్కెట్లో జోక్యం చేసుకోవడం లేదని విమర్శ మిర్చి కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందంటూ ఆగ్రహం రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)…

సీఎం రేవంత్ 42సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేంటి?: హ‌రీశ్‌రావు

'ఎక్స్' వేదిక‌గా సీఎం రేవంత్‌పై హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌లు కేంద్రం ఉపాధి ప‌నిదినాల్లో రాష్ట్ర కోటాను స‌గానికిపైగా త‌గ్గించింద‌ని ఆగ్ర‌హం ముఖ్య‌మంత్రి 42 సార్లు ఢిల్లీకి వెళ్లిన ప్ర‌యోజ‌నం లేదని మండిపాటు విష‌యం తెలిసినా…

మోదీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమంది అనక తప్పదు: షర్మిల

మోదీ అమరావతికి మట్టి, సున్నమే ఇచ్చారన్న ఏపీసీసీ చీఫ్ విభజన హామీలపై ప్రధాని స్పష్టత ఇవ్వలేదని అసంతృప్తి కేంద్రం నిధులు తేలేని చంద్రబాబు ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారని విమర్శ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల…

పహల్గామ్ దాడి.. ఉగ్రవాదంపై మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు

అంగోలా అధ్యక్షుడితో ఢిల్లీలో ప్రధాని మోదీ భేటీ సంయుక్త మీడియా సమావేశంలో పహల్గామ్ దాడి ప్రస్తావన ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలకు కట్టుబడి ఉన్నామని వెల్లడి భారత్ పోరాటానికి అంగోలా మద్దతుకు కృతజ్ఞతలు ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద…